
బీజేపీలో కూడా రామచందర్ రావు అనేక కీలక పదవులను నిర్వహించారు. బీజేవైఎం కార్యదర్శి, జాతీయ లీగల్ సెల్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార పార్టీ ప్రతినిధి వంటి బాధ్యతలను చేపట్టారు. 2015లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలను కవర్ చేసే పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలంగాణ శాసనమండలికి ఎన్నికయ్యారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b