అసలేం జరిగిందంటే…?
జీడిమెట్ల పరిధిలోని ఎన్ఎల్బీ నగర్లో సట్ల అంజలి(39) తన కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. బాలిక పదో తరగతి చదువుతోంది. శివ అనే 19 ఏళ్ల వ్యక్తితో బాలికకు పరిచయం ఉంది. 8 నెలల క్రియేత బాలికకు ఇన్స్టాగ్రామ్లో శివ పరిచయం అయ్యాడు. అప్పట్నుంచి ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. పదో తరగతికే ప్రేమ ఏంటని మందలించింది తల్లి. ఇటీవలనే శివతో సదరు బాలిక వెళ్లపోయింది. జీడిమెట్ల పీఎస్లో కేసు కూడా నమోదు అయింది. మూడ్రోజుల క్రితం తిరిగి వచ్చింది బాలిక. తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనుకున్న ప్లాన్ ప్రకారమే…. తల్లిని హత్య చేశారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b