
ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసింది. అయితే 500కుపైగా సీట్లు మిగిలిపోవటంతో… రెండో విడత కౌన్సెలింగ్ కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ జూలై 14వ తేదీ నుంచి షురూ కానుంది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b