
ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని పరీక్షలకు 91.72 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ వివరాలను పేర్కొంది. ప్రస్తుతం ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా… త్వరలోనే తుది ఫలితాలను ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్నారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b