జూన్ 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు....
న్యూస్
శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. లడ్డూల పొందే విషయంలో సరికొత్త సేవలను ప్రారంభించింది. సులభంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు...
రాజధానిలో మరో ఆరు సంస్థలకు భూకేటాయింపుల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు మొత్తం 74 సంస్థలకు భూకేటాయింపులు పూర్తయ్యాయి....
తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి...
గచ్చిబౌలి ప్రాంతంలో 3271 చదరపు గజాల భూములు, చింతల్ ప్రాంతంలో 799.98 చదరపు గజాలు, నిజాంపేటలో 1653 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్లాట్లను...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్...
రెంటపాళ్ల గ్రామంలో పర్యటన సందర్భంగా కారు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన కేసులో తనను నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా “సుపరిపాలనలో తొలి అడుగు” పేరుతో నేడు సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో...
నెల క్రితమే పెళ్లయింది. పెళ్లిక ముందే వివాహేతర సంబంధం ఉంది. ఆ వివాహేతర సంబంధం ఇంకా కొనసాగుతోంది. ఇంతలో భర్త హత్యకు గురయ్యాడు....
భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ “నకిలీ సెక్యులరిస్టుల”పై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం మండిపడ్డారు....