
జూన్ 2న పథకాన్ని యువ వికాసం పథకాన్ని ప్రారంభించి.. గాంధీ జయంతి నాటికి రూ.8 వేల కోట్లతో ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అక్టోబర్ వరకు ప్రతి నెలా ఈ కార్యక్రమం చేపట్టి దశలవారీగా పూర్తి చేయాలని, జిల్లా ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b