
ాకిస్థాన్, పీఓకేలో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ ఆధారంగా వ్యాసరచన పోటీని ప్రకటించింది. ఈ పోటీ జూన్ 1 నుండి జూన్ 30, 2025 వరకు జరుగుతుంది. ఈ ఆపరేషన్కు సంబంధించి యువత తమ మనసులోని అంశాలను రాసేందుకు ఇది చక్కటి అవకాశం.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b