
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగు నీరు అందిందని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇవాళ తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఆయన…క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తామని స్పష్టం చేశారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b