మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ విచారణలో కమిషన్ ఛైర్మన్ అడిగిన 20 ప్రధాన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలన్నింటికీ హరీష్ రావు పూర్తి ఆధారాలతో సహా సమాధానాలు సమర్పించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b