
రెంటపాళ్ల గ్రామంలో పర్యటన సందర్భంగా కారు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన కేసులో తనను నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. తాను అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b