
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. భారీ పేలుడు సంభవించి కొందరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పడి వరకు మెుత్తం 13 మంది మరణించారు. మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంటలను ఆర్పడానికి, సహాయక చర్యల కోసం 11 అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b