
మరింత సమయం ఇవ్వలేం
అయితే నీట్-పీజీ 2025 పరీక్ష నిర్వహణకు ఎన్బీఈఎంఎస్ కు మరింత సమయం ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మే 30న ఇచ్చిన ఆదేశాల ప్రకారం పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాల్సి ఉందని, అందువల్ల ఒకేసారి పరీక్ష నిర్వహించడానికి సుమారు 1,000 పరీక్షా కేంద్రాలు అవసరమని ఎన్బీఈఎంఎస్ వాదించింది. జూన్ 15న జరగాల్సిన పరీక్షను తమ టెక్నాలజీ భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) సహకారంతో ఆగస్టు 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ఒకే షిఫ్ట్ లో నిర్వహిస్తామని ఎన్బీఈఎంఎస్ పిటిషన్లో పేర్కొంది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b