
అతడికి మూడు ట్రిప్పులకు కలిపి మొత్తం రూ.1.17 కోట్ల వరకు కమీషన్ వస్తుందని తెలిపింది. నైజీరియన్ డ్రగ్ కార్టెల్స్ విక్రయిస్తున్న డ్రగ్స్ విదేశాల నుంచి వస్తున్నాయని, భారతీయ హవాలా ఆపరేటర్లు, నైజీరియన్ డ్రగ్ కార్టెల్తో కూడిన విస్తృతమైన మనీ లాండరింగ్ ఛానల్ ద్వారా మాదకద్రవ్యాల డబ్బు, లాభాలను నైజీరియాకు పంపుతున్నారని టీజీఏఎన్బీ తెలిపింది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b