
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. 11 ఏళ్ల తర్వాత ఆ టీమ్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆ టీమ్ కో ఓనర్ ప్రీతి జింటా సంతోషంలో మునిగిపోయింది. ఆ టీమ్ ప్లేయర్స్ ను చూసి చిలిపిగా కన్ను కొట్టింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b