కఠినమైన ఇంగ్లండ్ పర్యటనను యంగిండియా ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టింది. కోహ్లి, రోహత్ లాంటి వాళ్లు రిటైరైనా ఆ లోటు తెలియకుండా తొలి టెస్టు తొలి రోజే టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీల మోత మోగించారు. దీంతో తొలి రోజు టీమిండియా భారీ స్కోరు చేసింది. 80 ఓవర్లలో 3 వికెట్లకు 331 రన్స్ చేయడం విశేషం. రిషబ్ పంత్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b