
‘తెలంగాణ నేతన్నకు భరోసా” పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఏడాదికి రెండు సార్లు ప్రోత్సాహకం అందిస్తారు. గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకు రూ 18,000, అనుబంధ కార్మికులకు రూ. 6,000 జమ చేస్తారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b