
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. జూలై మాసంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను వెల్లడించింది. జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం, జూలై 29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడసేవ వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b