రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండల పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. మాల్ సమీపంలోని తమ్మలోనిగూడ గేట్ ఓ కారును ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… మరో ముగ్గురు గాయపడ్డారు. సాయి తేజ, పవన్ కుమార్, రాఘవేంద లను మృతులుగా గుర్తించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b