
టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025: గత ట్రెండ్ పరిశీలన
2024లో: టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 24న ప్రకటించారు. మొదటి సంవత్సరం IPASE (Intermediate Public Advanced Supplementary Examination) జనరల్ స్ట్రీమ్లో మొత్తం 2,54,498 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, వారిలో 1,62,520 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక రెండో సంవత్సరంలో, 1,38,477 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 60,615 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 43.77%గా నమోదైంది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b