
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షల నిర్వహణకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వగా… దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈసారి మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీరిలో పేపర్-1కు 63,261 మంది, పేపర్-2కు 1,20,392 మంది అప్లయ్ చేశారు. వీరంతా కూడా టెట్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b