
ఏపీ ఈఏపీ సెట్ 2025లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ముగిశాయి. ఏపీ తెలంగాణాల్లోని 145 పరీక్షా కేంద్రాల్లో ఈఏపీ సెట్ నిర్వహించారు. ఇంజనీరింగ్ పరీక్షలకు 94.38శాతం మంది హాజరయ్యారు. బుధవారం ఉదయం కీ విడుదల చేయనున్నారు. మే 30వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b